ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్ల తొలగింపుపై టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2021-09-04T05:09:44+05:30

అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సూపరింటెండెంట్‌కు వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు రూరల్‌, సెప్టెంబరు 3 : అర్హత ఉన్నప్పటికీ పలువురికి సామాజిక పింఛన్లు తొలగించారంటూ టీడీపీ నాయకులు శుక్రవారం నెల్లూరు రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా నాయకులు జెన్ని రమణయ్య, సపంత్‌కుమార్‌ మాట్లాడుతూ పింఛను పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రెండేళ్లుగా దానిని అమలు చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ రోజులు గడిపేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌, రంగారావు, సాబీర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-04T05:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising