ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌పై విచారణ

ABN, First Publish Date - 2021-10-20T03:00:19+05:30

వెంకటగిరిలో పలు విలువైన ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారంటూ తహసీల్దార్‌ ఆదిశేషయ్యపై శ్రీ

స్పెషల్‌ కలెక్టరుకు ఆక్రమణలపై వివరిస్తున్న శ్రీకృష్ణదేవరాయ కాపు, బలిజ సేవాసంఘం అధ్యక్షుడు కృష్ణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి, అక్టోబరు 19 : వెంకటగిరిలో పలు విలువైన ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారంటూ తహసీల్దార్‌ ఆదిశేషయ్యపై శ్రీకృష్ణదేవరాయ కాపుబలిజ సేవాసంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య చేసిన ఫిర్యాదుపై మంగళవారం స్పెషల్‌ కలెక్టరు ఎస్వీ నాగేశ్వరరావు మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టామన్నారు. వీటిపై నివేదిక సిద్దంచేసి జిల్లా కలెక్టరుకు  అందజేస్తామన్నారు. 


 న్యాయం జరగకుంటే హైకోర్టును ఆశ్రయిస్తా..


 తహసీల్దార్‌ ఆదిశేషయ్యపై తాను అధికారులకు ఫిర్యాదుచేస్తే ఇప్పటికే రెండు దఫాలు విచారణ పూర్తిచేసి, మూడో దఫా విచారణ  చేసినా కూడా చర్యలు తీసుకోలే దని శ్రీకృష్ణదేవరాయ కాపుబలిజ సేవాసంఘం అధ్యక్షుడు తోట కృష్ణయ్య ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టంచేశారు. 


Updated Date - 2021-10-20T03:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising