ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియ్యమేనా..!

ABN, First Publish Date - 2021-02-27T03:32:02+05:30

ఇంటింటికి పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకుల్లో లబ్దిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండడంతో వినియోగదారులు చక్కెర, కందిపప్పు ఇవ్వరా అంటూ వివాదానికి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చక్కెర, కందిపప్పు ఇవ్వరా?

వివాదానికి దిగిన కార్డుదారులు

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 26: ఇంటింటికి పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకుల్లో లబ్దిదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండడంతో వినియోగదారులు చక్కెర, కందిపప్పు ఇవ్వరా అంటూ వివాదానికి దిగారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని షాపు-2 చౌక దుకాణం పరిధిలోని కార్డుదారులకు వాహనమిత్ర నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు. అయితే కార్డుదారులకు కందిపప్పు, చక్కెర ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడంతో వారు వాహనమిత్రను ప్రశ్నించారు. తనకు తెలియదని సంబంధిత డీలర్‌ బియ్యం మాత్రమే ఇచ్చారని కార్డుదారులకు సూచించారు. ఆ షాపు పరిధిలో సుమారు 400 మంది కార్డుదారులు ఉండగా అరకొరగా అన్ని రకాల వస్తువులు పంపిణీ చేశారని కార్డుదారులు వాపోతున్నారు.

Updated Date - 2021-02-27T03:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising