ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత దాతృత్వంతో వీధి లైట్లు

ABN, First Publish Date - 2021-05-11T04:14:22+05:30

మండల బీజేపీ అధ్యక్షుడు మాకిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి దాతృత్వంతో 12 విద్యుత్‌ స్థంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి లింగంగుంట వైపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, మే 10: మండల బీజేపీ అధ్యక్షుడు మాకిరెడ్డి జనా ర్దన్‌రెడ్డి దాతృత్వంతో 12 విద్యుత్‌ స్థంభాలకు వీధి లైట్లు ఏర్పాటు చేశారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి లింగంగుంట వైపు ఉన్న విద్యుత్‌ స్థంభాలకు రూ.24 వేలు సొంత నిధులు వెచ్చించి ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయడం తో ప్రజలకు ఇబ్బందులు తొలిగాయి. దీంతో స్థానికులు దాతకు ధన్య వాదాలు తెలిపారు.

Updated Date - 2021-05-11T04:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising