ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను పెంపు నిర్ణయాన్ని మానుకోవాలి

ABN, First Publish Date - 2021-06-17T03:38:32+05:30

ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని మానుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, జూన్‌ 16: ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని మానుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు ఆరికట్ల బాలకృష్ణమనాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంపు, చెత్తసేకరణకు పన్ను విధిస్తూ జీవోలు విడుద చేయడం మంచిపద్ధతి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోలను రద్దు చేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ రఘుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఇండ్ల హేమచంద్ర, బిందురెడ్డి, ప్రభాకర్‌, రాజేష్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, జీవీనాయుడు, నరేంద్ర, శివప్రసాద్‌, మణికంఠ, సాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T03:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising