ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత నిధులతో రహదారి నిర్మాణం

ABN, First Publish Date - 2021-12-27T04:55:01+05:30

పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రధాన రహదారిని గ్రామస్థులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు.

రోడ్డు నిర్మాణ పనులు పరిశీలిస్తున్న మావులూరు శ్రీనివాసులురెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, డిసెంబరు 26 : పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రధాన రహదారిని గ్రామస్థులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకుంటున్నారు.పెన్నా పరివాహక గ్రామమైన నిడిముసలి- ముదివర్తిపాళెం మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. ఇప్పటికి ఆరు వారాలు గడిచినా అధికారులు మరమ్మతులు చేయించలేదు. ఆర్‌అండ్‌బీ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని కాకపోవడంతో ఇందుకూరుపేట రూరల్‌ బ్యాంకు అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, గ్రామ నాయకుడు కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి తమ సొంత నిధులతో దాదాపు 400 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. రహదారి లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ నిర్మాణం చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా  గ్రామస్థులతో కలిసి ఆదివారం పనులను పర్యవేక్షించారు. 

Updated Date - 2021-12-27T04:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising