ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో భూ అక్రమాలపై విచారణ జరపాలి: టీడీపీ

ABN, First Publish Date - 2021-09-06T19:35:51+05:30

నెల్లూరు: జిల్లాలోని భూ అక్రమాలపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని భూ అక్రమాలపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు నేతలు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకుటూరులో రూ. కోట్ల విలువ చేసే భూములు మాయమైతే.. చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారని విమర్శించారు. పొదలకూరులో తహశీల్దార్ ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. వైసీపీ నేతలను చూసి అధికారులు భయపడుతున్నారని సోమిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-09-06T19:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising