ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవ

ABN, First Publish Date - 2021-09-04T05:10:23+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు వీలవుతుందని ఎస్పీ విజయరావు అన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ విజయరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవూరు, సెప్టెంబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవ అందించేందుకు వీలవుతుందని ఎస్పీ విజయరావు అన్నారు. కోవూరు పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్‌ గది, పడుగుపాడులో 2వ సచివాలయ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యస్థాపనకు సచివాలయ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఏఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ హరనాథరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ డీ.వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం డీఏఏబీ చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజనబాబురెడ్డి, ఎన్‌ఎంసీసీ చైర్మన్‌ వీరి చలపతిరావు, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, పశుసంవర్ధక శాఖ చైర్మన్‌ గొల్లప్రోలు విజయకుమార్‌, పడుగపాడు సొసైటీ చైర్మన్‌  రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్‌ లక్ష్మీనారాయణ, తహసీల్దారు సీహెచ్‌. సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం   ఇనమడుగు జడ్పీ హైస్కూల్‌లో అత్యధిక మార్కులు సాధించిన ఇరువురు విద్యార్థినులకు, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుటుంబానికి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఆర్థికసాయం  అందించారు.  

Updated Date - 2021-09-04T05:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising