ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-10-21T04:40:59+05:30

గ్రామాల్లో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులకు జేసీ హరేందిర ప్రసాద్‌ సూచించారు.

మనుబోలు సచివాలయంను తనిఖీ చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ హరేందిర ప్రసాద్‌


మనుబోలు, అక్టోబరు 20: గ్రామాల్లో ప్రజలకు సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని సచివాలయ ఉద్యోగులకు జేసీ హరేందిర ప్రసాద్‌ సూచించారు. మనుబోలులోని రెండు సచివాలయాలను  బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాల ద్వారా ప్రజలకు 546 రకాల సేవలు అందిస్తున్నామన్నారు. సమస్యలతో సచివాలయాలకు వచ్చే ప్రజలతో నిదానంగా మాట్లాడాలన్నారు. వారి సమస్యను పూర్తిగా విని పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టును భర్తీ చేస్తామన్నారు. అలాగే మరో ఆధార్‌ నమోదు కేంద్రంను త్వరలోనే ఇస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వై.నాగరాజు, ఈవోపీఆర్‌డీ వెంకటరమణ, ఆర్‌ఐ. సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T04:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising