ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ నుంచి రూ. 50వేల చోరీ

ABN, First Publish Date - 2021-07-27T04:12:48+05:30

నాయుడుపేటలో ఓ మహిళ వద్ద గుర్తు తెలియని వారు రూ. 50వేలను అపహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జూలై 26 : నాయుడుపేటలో ఓ మహిళ వద్ద గుర్తు తెలియని వారు రూ. 50వేలను అపహరించారు. బాధితురాలి కథనం మేరకు పెళ్లకూరు మండలం దిగువచావాలి గ్రామానికి చెందిన శ్రీపతి ధనలక్ష్మి తన కుమార్తెతో కలసి సోమవారం నాయుడుపేటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంక్‌లో రూ. 50వేలు డ్రాచేసుకొని తన వద్ద ఉన్న కర్రల సంచిలోని కవరులో పెట్టింది. తల్లీ కూతుళ్లు బజారులో పలు దుకాణాల వద్ద వస్తువులు కొనుగోలు చేసి స్వగ్రామానికి వెళ్లేందుకు అమరావతి సెంటర్‌ వద్దకు ఆటో ఎక్కేందుకు వచ్చారు. ఆ సమయంలో నగదును పరిశీలించుకోగా కర్రల సంచికి, నగదు ఉన్న కవరుకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పరిశీలించగా 50వేలు కనిపించలేదు. సొమ్ము చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-07-27T04:12:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising