ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్యసేవలు అందించాలి : జేసీ

ABN, First Publish Date - 2021-06-18T03:00:14+05:30

వైద్యంకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జేసీ విదేహ్‌ఖరే అన్నారు. గురువా

: ఏరియా ఆసుపత్రిని పరిశీలిస్తున్న జేసీ విదేహ్‌ఖరే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, జూన్‌ 17: వైద్యంకోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జేసీ విదేహ్‌ఖరే అన్నారు. గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, రక్తనిధి, సిటీస్కాన్‌సెంటర్‌, డయాలసీస్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు అసౌకర్యం కలుగకుండా వైద్యసేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలికవసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెండ్‌ డాక్టర్‌ రామకృష్ణ, డాక్టర్లు శైలజ, రాజా తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T03:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising