ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదలకు దెబ్బతిన్న రోడ్లకు మోక్షమెప్పుడు?

ABN, First Publish Date - 2021-12-22T03:58:38+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపునకు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి.

గంగపట్నం వద్ద వరదలకు తెగిన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల రోజులు దాటినా పట్టించుకోని అధికారులు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, రైతులు


ఇందుకూరుపేట, డిసెంబరు 21 : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ముంపునకు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. నెలరోజులు దాటినా దెబ్బతిన్న రోడ్లకు ఆర్‌అండ్‌బీ అధికారులు గంపెడు మట్టి పోసిన దాఖలాలు లేవు. వరదలకు అనేకచోట్ల రహదారులు దెబ్బతిని, ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితి ఇప్పటికీ మండలంలో కనిపిస్తుంది. ప్రధానంగా ముదివర్తిపాళెం-నిడిముసలి మధ్య తెగిపోయిన రోడ్డు పునర్నిర్మాణానికి నోచుకోలేదు. కాగా తీరగ్రామాలైన కొరుటూరు, రాముడుపాళెం, గంగపట్నం, లేబూరు, పున్నూరు. కొమరిక రోడ్లు, పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. ప్రయాణాలకు ఏ మాత్రం అనువుగా లేకున్నా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. దీంతో విద్యార్థులు, కూరగాయల రైతులు అవస్థలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.







Updated Date - 2021-12-22T03:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising