ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎద్దులబండిని ఽఢీకొన్న కారు : ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2021-10-19T03:34:20+05:30

కలిగిరి-వింజమూరు రహదారిలో భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో సోమవారం వేకువజామున ఎద్దుల బండిని కారు ఢీకొంది.

ఎద్దులబండిని ఢీకొన్న కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలిగిరి, అక్టోబరు 18: కలిగిరి-వింజమూరు రహదారిలో భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో సోమవారం వేకువజామున ఎద్దుల బండిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు, ఎద్దుల బండి యజమాని గాయపడ్డారు. వివరాల మేరకు.. దుత్తలూరు మండలం సోమలరేగడకు చెందిన సీహెచ్‌ కృష్ణారెడ్డి తమ పిల్లలను కాలేజీలో చేర్చడానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జిర్రావారిపాలెంకు చెందిన అలారి వెంకటయ్య పొలం పనుల నిమిత్తం ఎద్దుల బండిపై కలిగిరి వైపు పోతుండగా ఎదురుగా వస్తున్న ఆటో లైట్ల వెలుగులో కారు డ్రైవింగ్‌ చేసే వ్యక్తికి  ముందు ఎద్దులబండి కనపడక ఢీకొట్టాడు. ఈ ఘటలో ఒక ఎద్దు కాలువలో పడిపోగా వెంకటయ్య గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో బెలూన్‌లు తెరుచుకోవడం వలన కృష్ణారెడ్డి దంపతులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కలిగిరి, నెల్లూరు వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2021-10-19T03:34:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising