ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-04-13T04:55:30+05:30

నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వయోజన విద్య ఏపీవో రమేష్‌, సూపర్‌వైజర్‌ కృష్ణకిషోర్‌ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, ఏప్రిల్‌ 12: నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వయోజన విద్య ఏపీవో రమేష్‌, సూపర్‌వైజర్‌ కృష్ణకిషోర్‌ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. వలంటీర్ల సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించి పది మందితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హేమలత, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు ఉన్నారు.

Updated Date - 2021-04-13T04:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising