ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డీవో

ABN, First Publish Date - 2021-03-05T05:05:54+05:30

వావిలేరు, మైపాటి వారి కండ్రిక గ్రామాలలో ఈ నెల 15వ తేదీన పంచాయ తీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో గోనుగుంట సువర్ణమ్మ గ్రామంలో పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేజర్ల, మార్చి 4: వావిలేరు, మైపాటి వారి కండ్రిక గ్రామాలలో ఈ నెల 15వ తేదీన పంచాయ తీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం ఆర్డీవో గోనుగుంట సువర్ణమ్మ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సచివాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత ఎన్నికలు జరిగేలా చర్య లు తీసుకోవాలన్నారు. ఈ నెల 15న జరిగే ఎన్నికలకు సంబంధించి 4వ తేదీ నుంచి 6వ తేదీ వర కు నామినేషన్ల స్వీకరణ, 7న పరిశీలన, 8న అభ్యంతరాల స్వీకరణ, 7న ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో, ఎంపీడీవో వి.వెంకటశేషయ్య, తహసీల్దారు శ్మామసుందరరాజ, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T05:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising