ఓటీఎస్లో చివరన రాపూరు
ABN, First Publish Date - 2021-12-19T02:50:43+05:30
ఓటీఎస్ అమలెలో రాపూరు మండలం చివరన ఉన్నట్లు జిల్లా కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు.
కంబాలపల్లి సచివాలయంలో పట్టా అందజేస్తున్న కలెక్టరు
రాపూరు, డిసెంబరు 18: ఓటీఎస్ అమలెలో రాపూరు మండలం చివరన ఉన్నట్లు జిల్లా కలెక్టరు చక్రధర్బాబు తెలిపారు. కంబాలపల్లి సచివాలయాన్ని శనివారం ఆయన సందర్శించి ఐదుగురికి రుణ విముక్తి పత్రాలను అందించారు. ఓటీఎస్ ప్రయోజనాలను పూర్తిస్తాయిలో ప్రజలకు వివరించి అందరూ నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - 2021-12-19T02:50:43+05:30 IST