ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌

ABN, First Publish Date - 2021-12-09T03:21:41+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని గురుకుల ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. నాయుడుపేట ఎల్‌ఏసాగరంలోని

నాయుడుపేట : గురుకుల పాఠశాల, కళాశాల ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, డిసెంబరు 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని గురుకుల ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. నాయుడుపేట ఎల్‌ఏసాగరంలోని గురుకుల పాఠశాల,  కళాశాల ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పీ విశ్వరాణి,  బల్లి బలరామిరెడ్డి, సూరిబాబు, వీరాసాహెబ్‌, శేఖర్‌, సుబ్బారావు, నాగమణి, ఆనందరావు, ఖాదర్‌బాషా,  రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-09T03:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising