పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్
ABN, First Publish Date - 2021-12-09T03:21:41+05:30
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని గురుకుల ఉద్యోగులు డిమాండ్ చేశారు. నాయుడుపేట ఎల్ఏసాగరంలోని
నాయుడుపేట, డిసెంబరు 8: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని గురుకుల ఉద్యోగులు డిమాండ్ చేశారు. నాయుడుపేట ఎల్ఏసాగరంలోని గురుకుల పాఠశాల, కళాశాల ఉద్యోగులు బుధవారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీ విశ్వరాణి, బల్లి బలరామిరెడ్డి, సూరిబాబు, వీరాసాహెబ్, శేఖర్, సుబ్బారావు, నాగమణి, ఆనందరావు, ఖాదర్బాషా, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-09T03:21:41+05:30 IST