ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యానికే చీకటిరోజులు : నెలవల

ABN, First Publish Date - 2021-10-21T03:32:51+05:30

టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే చీకటిరోజులని సూళ్లూరుపేట నియోజక

విలేకరులతో మాట్లాడుతున్న నెలవల సుబ్రహ్మణ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట/టౌన్‌, అక్టోబరు 20 : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే చీకటిరోజులని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన నడుస్తుందని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పోరాడుతున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గూడూరు రఘునాథరెడ్డి, కందల కృష్ణారెడ్డి, కామిరెడ్డి మురళీరెడ్డి, తిరుమూరు సుధాకర్‌రెడ్డి, ఆకుతోట రమేష్‌, శ్రీరామ్‌ ప్రసాద్‌, అవధానం సుధీర్‌, దువ్వూరు అశోక్‌రెడ్డి, దార్ల రాజేంద్ర తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-10-21T03:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising