ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి

ABN, First Publish Date - 2021-07-30T04:27:35+05:30

సచివాలయాల ద్వారా పంచాయతీ వ్యవస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిని డీపీవో ధనలక్ష్మి ఆదేశించారు

దామరమడుగు సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సచివాలయ ఉద్యోగులతో డీపీవో ఽధనలక్ష్మి 


బుచ్చిరెడ్డిపాళెం, జూలై 29: సచివాలయాల ద్వారా పంచాయతీ వ్యవస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రికార్డులను ఎప్పటికప్పుడు సరిగ్గా నిర్వహించాలని సచివాలయ ఉద్యోగులు, సిబ్బందిని డీపీవో ధనలక్ష్మి ఆదేశించారు. గురువారం దామరమడుగు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.  ప్రతి సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ విధానం పాటించాలన్నారు. కరోనా కేసులు నమోదైతే వెంటనే కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుపై పలు సూచనలిచ్చారు. ఆగస్టు 15 నుంచి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో ఎంపీడీవో, ఈఓపీఆర్డీకి పలు సూచనలు చేశారు.  

Updated Date - 2021-07-30T04:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising