ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు

ABN, First Publish Date - 2021-06-22T03:44:59+05:30

పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు.

మున్సిఫల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సీపీఎం(ఎంఎల్‌) నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జూన్‌ 21: పన్నులు, ధరల భారం మోపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వీవీ రమణయ్య విమర్శించారు. సోమవారం స్థానిక మున్సిఫల్‌ కార్యాలయం వద్ద సీపీఎం(ఎంఎల్‌) నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధరల పెరుగుదల, పన్నుభారం అంశాలపై ప్రసంగించారు.  స్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె. అజిత, సీహెచ్‌ చిన ఓబయ్య, చెంజి తారక రామయ్య, డి. భాస్కర్‌, ఎన్‌వైఎస్‌ నాయకులు పీ. రాఘవ, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T03:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising