ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు వేలం బహిష్కరణ

ABN, First Publish Date - 2021-05-07T03:31:29+05:30

జిల్లాలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు గురువారం నిలిచిపోయాయి. రోజూలానే క్లస్టర్‌ వారీగా కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో

కొనుగోళ్లకు నోచుకోని పొగాకు బేళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డీసీపల్లిలో నిలిచిన కొనుగోళ్లు

 ధరలు దిగజార్చారని రైతుల ఆవేదన

మర్రిపాడు, మే 6: జిల్లాలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు గురువారం నిలిచిపోయాయి. రోజూలానే క్లస్టర్‌ వారీగా కొనుగోళ్లు జరుగుతున్న తరుణంలో దుత్తలూరు క్లస్టరు నుంచి రైతులు బేళ్లను తీసుకువచ్చారు. 490 బేళ్లను తీసుకురాగా 64 బేళ్ల వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే గరిష్ఠ ధరలు కిలోకు రూ.168లకు పడిపోవడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. దీంతోపాటుగా కనిష్ఠ ధర రూ. 100లకు చేరడంతో వేలాన్ని నిలిపేశారు. కనీసం గిట్టుబాటు ధరలు లేకుండా వ్యాపారులు మోసం చేస్తున్నారని వేలాన్ని బహిష్కరించారు. తమ మొర ఆలకించేవారే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించేవరకు వేలం సాగనివ్వమని భీష్మించారు.

Updated Date - 2021-05-07T03:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising