ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ నాల్గోసారి ప్లాస్మాదానం

ABN, First Publish Date - 2021-04-22T05:24:26+05:30

కరోనాతో బాధపడుతున్న సాటి వారు కోలుకోవడం కోసం ఓ మహిళ మానవత్వంతో నాల్గోసారి ప్లాస్మాదానం చేసింది. నెల్లూరు సంతపేటకు చెందిన యామిని బుధవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లాస్మా దానం చేసింది.

ప్లాస్మాదానం చేస్తున్న యామిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం), ఏప్రిల్‌ 21 : కరోనాతో బాధపడుతున్న సాటి వారు కోలుకోవడం కోసం ఓ మహిళ మానవత్వంతో నాల్గోసారి ప్లాస్మాదానం చేసింది. నెల్లూరు సంతపేటకు చెందిన యామిని బుధవారం రెడ్‌క్రాస్‌ రక్తనిధిలో ప్లాస్మా దానం చేసింది. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్మాదానానికి మహిళలు ముందుకు రావటం, అందునా నాలుగు సార్లు దానం చేయడం అభినందనీయమన్నారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కమిటీ కోశాధికారి సురేష్‌ కుమార్‌ జైన్‌, సభ్యులు బయ్యా ప్రసాద్‌, యడవల్లి సురేష్‌, రక్తనిధి కన్వీనర్‌ అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-22T05:24:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising