ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు మేకల మృతి

ABN, First Publish Date - 2021-10-30T03:21:31+05:30

మండలంలోని కనియంపాడులో పిడుగుపాటుకు గురై శుక్రవారం మూడు మేకలు మృతి చెందాయి.

మృతిచెందిన మేకలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, అక్టోబరు 29: మండలంలోని కనియంపాడులో పిడుగుపాటుకు గురై శుక్రవారం మూడు మేకలు మృతి చెందాయి. వివరాల మేరకు.. గ్రామంలోని బిజ్జం చినసుబ్బారెడ్డికి చెందిన మేకలు రోజుమాదిరిగా మేత కోసం గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాయి. తిరిగి సాయంత్రం నివాసానికి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా అవి పిడుగుపాటుకు గురై మృతి చెందడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సర్పంచు దిలీప్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 


Updated Date - 2021-10-30T03:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising