ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-10-22T02:49:23+05:30

నివాసముంటున్న పేదలంద రికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి పీ పెంచలయ్య పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పి పెంచలయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, అక్టోబరు21: నివాసముంటున్న పేదలంద రికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కమిటీ కార్యదర్శి పీ పెంచలయ్య పేర్కొన్నారు. గురువారం స్ధానిక సీపీఎం కార్యాలయంలో ప్రభుత్వ స్ధలాల్లో నివాసముంటున్న వారితో ఎస్‌ వెంకయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల సాధన పోరాట కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ  పేదలందరికీ ఉచితంగా పట్టాలు ఇవ్వాలని, లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నుకున్న కమిటీ కన్వీనర్‌ అమర్‌కుమార్‌, సభ్యులు సుబ్రహ్మణ్యం, బాష, షేక్‌ జానీబేగం, మల్లీశ్వరి, అపర్ణ, మస్తానమ్మ, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T02:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising