ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శక పాలన అందించాలి

ABN, First Publish Date - 2021-10-27T03:20:28+05:30

పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని డీఎల్‌పీవో వెంకటరమణ కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళ

వార్డు నెంబర్లకు శిక్షణ పత్రాలను అందజేస్తున్న డీఎల్‌పీవో వెంకటరమణ, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, అక్టోబరు 26 : పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని డీఎల్‌పీవో వెంకటరమణ కోరారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం 92 మంది వార్డు సభ్యులకు శిక్షణ పొందిన పత్రాలను డీఎల్‌పీవో వెంకటరమణ,  ఇన్‌చార్జి ఎంపీడీవో స్వరూపారాణిలు అంద జేశారు. ఏడు పంచాయతీ వార్డు సభ్యులను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎల్‌పీవో మాట్లాడుతూ పంచాయతీలను ఆదర్శంగా నిలపడంలో  వార్డు నెంబర్లు ఎనలేని కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అఽధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T03:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising