ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల పెంపుపై వామపక్షాల నిరసన

ABN, First Publish Date - 2021-06-18T02:55:15+05:30

పన్నుల పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. నాయుడుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఎం,

: మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట,  జూన్‌ 17 : పన్నుల  పెంపుపై వామపక్షాలు నిరసన చేపట్టాయి. నాయుడుపేట మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీపీఎం,  సీఐటీయూ నాయకులు గురువారం నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ముకుంద  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ చట్టాలను సవరించడం ద్వారా భారీగా పన్నులు పెరుగుతాయన్నారు. చట్టసవరణలను,  జీవోలను రద్దుచేయాలన్నారు. అనంతరం కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మహేష్‌, మనోరమ్మ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-06-18T02:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising