ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో బోల్తా - ఒకరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-10-20T04:19:24+05:30

మండలంలోని గుడిగుంట పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, అక్టోబరు 19: మండలంలోని గుడిగుంట పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఆటో బోల్తా పడిన  ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండల ంలోని పడమటికంభంపాడుకు చెందిన ఎన్‌. చెంచురెడ్డి మర్రిపాడు మండలం చుంచులూరు నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Updated Date - 2021-10-20T04:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising