ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-19T04:15:19+05:30

కుటుంబకలహాలతో మానసికస్థితి కోల్పోయిన ఓ వ్యక్తి పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, అక్టోబరు 18 : కుటుంబకలహాలతో మానసికస్థితి కోల్పోయిన ఓ వ్యక్తి పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు మండలంలోని రామాపురం పంచాయతీ ఎస్‌ఆర్‌కండ్రిగ గ్రామానికి చెందిన గుమ్మిడిపూడి తంగరాజు (30) కొన్నేళ్ల క్రితం డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదం బారినపడ్డాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామ సరిహద్దుల్లోని శ్మశానం వద్ద పురుగులమందు తాగాడు. గ్రామస్థులు గమనించి వెంటనే చెన్నై ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-10-19T04:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising