ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కిందపడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-07T04:09:42+05:30

రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. సౌత్‌రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై వైపు వెళ్లే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం) : మే 6: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి గురువారం మృతి చెందాడు. సౌత్‌రైల్వే స్టేషన్‌ సమీపంలో చెన్నై వైపు వెళ్లే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ ప్రభాకర్‌రావు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడికి 40 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు  ఉంటుంది. మృతుడు తెలుపురంగు చొక్కా, నలుపురంగు ప్యాంట్‌ ధరించి ఉన్నాడు.  రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ కేసు నమెదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2021-05-07T04:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising