ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటిలో దూకి వృద్ధురాలి మృతి

ABN, First Publish Date - 2021-12-27T04:42:31+05:30

ఉదయగిరి పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఆనకట్ట నీటిలో దూకి జయమ్మ (80) మృతి చెందింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, డిసెంబరు 26: ఉదయగిరి పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఆనకట్ట నీటిలో దూకి జయమ్మ (80) మృతి చెందింది. కొన్నేళ్ళుగా పట్టణంలోని బస్టాండ్‌ సెంటరులో ఆమె కుమారులతో కలసి  టిఫిన్‌ సెంటరు నడుపుతోంది. ఇటీవల ఆమె అనారోగ్యం పాలైంది. దీంతో నొప్పుల బాధ తట్టుకోలేక నీటిలో దూకి ఆత్మహత్మకు పాల్పడి మృతి చెందింది. తెల్లవారు జామున అటుగా వాకింగ్‌కు వెళ్తున్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే మృత దేహాన్ని ఇంటికి తరలించారు. ఆమె మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. 

Updated Date - 2021-12-27T04:42:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising