ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయవిజ్ఞాన సదస్సు

ABN, First Publish Date - 2021-10-24T03:26:28+05:30

స్థానిక నిమ్మ మార్కెట్‌లో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

మాట్లాడుతున్న ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, అక్టోబరు 23: స్థానిక నిమ్మ మార్కెట్‌లో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం న్యాయవిజ్ఞాన సదస్సులను నిర్వహిస్తోందన్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయపరమైన సేవలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి గాయత్రి, న్యాయవాదులు హరనాథ్‌ప్రసాద్‌రావు, అరవపార్వతయ్య, నిమ్మవ్యాపారులు సిద్దారెడ్డి, పెంచలయ్య, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-10-24T03:26:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising