ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 11న ఉపరాష్ట్రపతి రాక

ABN, First Publish Date - 2021-10-26T05:33:10+05:30

వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదురోజులపాటు జిల్లాలోనే వెంకయ్య

ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష 


నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 25 : వచ్చే నెల 11 నుంచి 15వ తేదీ వరకు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ చక్రధర్‌బాబు సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో 5 రోజులపాటు ఉపరాష్ట్రపతి ఉంటారని, అందుకు తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వెంకటాచలంలో జరిగే స్వర్ణభారత్‌ ట్రస్టు 20వ వార్షికోత్సవాలలో ఆయన పాల్గొంటారని తెలిపారు. వీపీఆర్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే లాయర్‌ వారపత్రిక 40వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారని తెలిపారు. వెంకయ్యనాయుడుతోపాటు కేంద్రమంత్రులు కూడా జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. పటిష్ట బందోబస్తుతోపాటు నగర సుందరీకరణ, పారిశుధ్యం పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో జేసీలు హరేందిరప్రసాద్‌, విదే్‌హఖరే, గణే్‌షకుమార్‌, రోజ్‌ మాండ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising