ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి పీజీ కామన్‌ ఎంట్రన్స్‌

ABN, First Publish Date - 2021-10-21T04:41:59+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుగ్రాడియేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానున్నదని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, అక్టోబరు 20 : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టుగ్రాడియేషన్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష గురువారం నుంచి ప్రారంభం కానున్నదని విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసేందుకు వీఎస్‌యూ పరిధిలోని విద్యార్థులందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని మూడు సెంటర్లలో మూడురోజుల పాటు వివిధ సబ్జెక్టులకు పరీక్ష జరగనున్నదన్నారు. హాల్‌ టిక్కెట్‌,  ఇతర వివరాలకు కడపలోని యోగి వేమన యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చడమైనదన్నారు. 

Updated Date - 2021-10-21T04:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising