ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేతాజీకి నివాళ

ABN, First Publish Date - 2021-10-22T03:00:38+05:30

: స్ధానిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి

నేతాజీకి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరికుంటపాడు, అక్టోబరు 21: స్ధానిక ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వసంతాల భారత స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆజాది అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఆయన జీవిత విశేషాలు, స్వాతంత్ర పోరాటంలో పోషించిన పాత్రపై విద్యార్ధులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమం లో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T03:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising