నెల్లూరులో మినీ క్రేన్ను ఢీ కొట్టిన లారీ, వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-02-27T16:50:05+05:30
జిల్లాలోని కొడవలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గమేషా ప్యాక్టరీ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ మినీ క్రేన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్
నెల్లూరు: జిల్లాలోని కొడవలూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గమేషా ప్యాక్టరీ దగ్గర వెనుక నుంచి వచ్చిన లారీ మినీ క్రేన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-02-27T16:50:05+05:30 IST