ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: 23వ రోజుకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-23T13:41:11+05:30

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. కొండబిట్రగుంట నుంచి ఉలవపాళ్ల మీదుగా సున్నపుబట్టీ వరకు మహాపాదయాత్ర సాగనుంది. పాదయాత్ర సందర్భంగా రైతులకు మద్దినేని అరవింద్ రూ.లక్ష విరాళం అందించారు. మరోవైపు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఊరూరా ఘన స్వాగతం లభిస్తోంది.  ప్రజలు దూరప్రాంతాల నుంచి వచ్చి మద్దతిస్తున్నారు. మహాపాదయాత్రలో వైసీపీ మినహా అన్ని పార్టీల శ్రేణులు  పాల్గొంటున్నాయి. 

Updated Date - 2021-11-23T13:41:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising