ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ ధర్నా

ABN, First Publish Date - 2021-11-09T21:20:05+05:30

నెల్లూరు: జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో పెట్రోల్‌ బంకుల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నాయుడుపేట మేనకూరు పెట్రోల్ బంక్ ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. సూళ్లూరుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ నెలవల  సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఏపీలో అరాచకపాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.

Updated Date - 2021-11-09T21:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising