ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు ఆర్డీవో సీరియస్..

ABN, First Publish Date - 2021-08-01T17:41:51+05:30

కావలిలో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడంలేదు. రాత్రి వేళల్లో దుకాణాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: కావలిలో లాక్ డౌన్ నిబంధనలను ప్రజలు పాటించడంలేదు. రాత్రి వేళల్లో దుకాణాలు, హోటళ్లు బార్లా తెరిచి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ఆర్డీవో సీరియస్ అయ్యారు. స్వయంగా ఆయనే రోడ్లపై తిరుగుతూ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరిగేవారికి అవగాహన కల్పించారు. లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆర్డీవో పోలీసులకు సూచించారు.

Updated Date - 2021-08-01T17:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising