ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: కవల పిల్లల హత్య కేసును చేధించిన పోలీసులు

ABN, First Publish Date - 2021-07-18T18:10:47+05:30

ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన కవల పిల్లల హత్య కేసును పోలీసులు చేధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన కవల పిల్లల హత్య కేసును పోలీసులు చేధించారు. కన్న తండ్రే పిల్లలకు పాలలో విషమిచ్చి చంపినట్టు పోలీసులు విచారణలో తేల్చారు. భార్య భర్తల మధ్య జరిగిన వివాదమే పిల్లల హత్యకు కారణమని విచారణలో వెల్లడయింది. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, రాజోలుపాడులో గత నెల 20న ఈ ఘటన జరిగింది. తండ్రి వెంకట రమణయ్యని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-07-18T18:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising