ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో దారుణం

ABN, First Publish Date - 2021-04-23T13:22:44+05:30

జిల్లాలోని ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం సెంటర్ వద్ద దారుణం జరిగింది. నెల్లూరుకు చెందిన సుబ్బులు అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నిప్పు పెట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో తల్లి సుబ్బులు (27), కుమార్తె మధురవాణి (5) మృతి చెందగా....నిప్పు చూసి తప్పించుకొని పారిపోవడంతో  కుమారుడు మహేష్  ప్రాణాలు దక్కించుకున్నాడు. కుమారుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుబ్బులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2021-04-23T13:22:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising