ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈబీ అధికారి వాహనాన్ని ఢీకొన్న స్మగ్లర్లు

ABN, First Publish Date - 2021-03-01T14:53:02+05:30

జిల్లాలోని తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులోని పన్నంగాడు వద్ద ఎస్ఈబీ అధికారి వాహనాన్ని అక్రమ ఇసుక లారీ ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని తమిళనాడు - ఆంధ్రా సరిహద్దులోని పన్నంగాడు వద్ద ఎస్ఈబీ అధికారి వాహనాన్ని అక్రమ ఇసుక లారీ ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా వాహనంతో స్మగ్లర్లు ఢీకొట్టారు. ఇసుక లారీని ఎస్ఈబీ అధికారి చేజ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవాలో ఉన్న స్మగ్లర్లు పరారయ్యారు. వారిలో భాస్కర్ అనే‌ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇసుక టిప్పర్ తప్పించుకుంది.


Updated Date - 2021-03-01T14:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising