ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2021-10-29T04:53:59+05:30

మండలంలోని నరసాపురంలో కోదండరామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను వేద పండితులు వైభవంగా నిర్వహించారు.

ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురంలో కోదండరాముడి కల్యాణోత్సవం


ఇందుకూరుపేట, అక్టోబరు 28 : మండలంలోని నరసాపురంలో కోదండరామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్‌ దాసు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 31 అడుగు ధ్వజస్తంభాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఆలయంలో చాలా కాలంగా ధ్వజస్తంభం లేని కారణంగా చైర్మన్‌ వెంకటేశ్వర్లు వారి కుమారుడు దాసు జనార్ధన్‌ ఉభయకర్తగా వ్యవహరించి, నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిపారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 

Updated Date - 2021-10-29T04:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising