ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడలో దొంగల బీభత్సం..రూ. 8 లక్షలు అపహరణ

ABN, First Publish Date - 2021-02-27T18:08:46+05:30

జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్‎నగర్‎లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సంతోష్‎నగర్‎లో గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి రూ. 8 లక్షల 50 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దుండగులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దీంతో బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్‎కి వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-27T18:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising