ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వెంటనే పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-02-07T02:55:51+05:30

మండలంలోని 19 పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంల

సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో, పాల్గొన్న ఈఈ, డీఈలు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి6: మండలంలోని 19 పాఠశాలల్లో  జరుగుతున్న నాడు-నేడు  పనులు వెంటనే పూర్తి చేయాలని ఎంఈవో దిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంలను కోరారు. శనివారం బుచ్చి మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంఈవో అధ్యక్షతన  ఈఈ ఆనందరెడ్డి, డీఈ రాధాకృష్ణ పాఠశాలల హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ పెయింటింగ్‌ పనుల్లో తగిన శ్రద్ధ తీసుకోవాలని  కోరారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని వారు కోరారు. 


Updated Date - 2021-02-07T02:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising