ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిమలూరులో హత్య

ABN, First Publish Date - 2021-03-01T04:34:32+05:30

మహిమలూరులో తోట వెంకటనరసయ్య(49) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన శనివారం రాత్రి జరిగింది. మృతుడు కొందరు వ్యక్తులతో

మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ సోమయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, ఫిబ్రవరి 28 : మహిమలూరులో తోట వెంకటనరసయ్య(49) అనే వ్యక్తి  హత్యకు గురైన ఘటన శనివారం రాత్రి జరిగింది. మృతుడు కొందరు వ్యక్తులతో శనివారం మద్యం విషయమై గొడవపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఇంటి వరండాలో నిద్రపోతుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి చంపారు. అయితే హత్యకు ఆ విషయమే కారణమై ఉంటుందా లేదా ఇంకేమైనా కారణం ఉందా అన్నది పూర్తి వివరాలు తెలియరావడంలేదు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ సోమయ్య, ఎస్‌ఐ రవినాయక్‌  ఘటనా స్థలిని పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-01T04:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising