ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-07-15T03:56:03+05:30

విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల వివరాలు పరివవలిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

కావలిటౌన్‌, జూలై 14: విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని తుఫాన్‌నగర్‌, వైకుంఠపురంలోని సచివాలయాలను సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణంలోని వెంగళరావునగర్‌, వైకుంఠపురంలలో నిర్మించనున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్లకు కేటాయించిన స్థలాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్త పన్నులు ప్రజలపై భారం అనుకోవద్దని చెత్త పన్ను కట్టడం వలన మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు దోహదపడుతుందని అడిగేదానికి హక్కు ఉంటుందన్నారు. త్వరలో వైకుంఠపురం, కలుగోళమ్మపేట మధ్యలో ఆర్వోబీ వంతెన నిర్మాణం పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, డీఈ శ్రీనివాసులు, నేతలు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, కనమర్లపూడి నారాయణ, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గుడ్లూరు మాల్యాద్రి, చిన్నపుల్లయ్య, వేమిరెడ్డి విజయ్‌కుమార్‌, పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-15T03:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising