ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలోనే మహిళాభివృద్ధి

ABN, First Publish Date - 2021-10-20T04:19:47+05:30

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

పొదుపు మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే మేకపాటి

దుత్తలూరు, అక్టోబరు 19: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం దుత్తలూరు జడ్పీ హైస్కూల్‌లో పొదుపు మహిళలకు రెండో విడత ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు పొదుపు రుణాల మాఫీ కార్యక్రమాన్ని నాలుగు విడతల్లో చేపడుతున్నారన్నారు. 2024లో కూడా జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్‌రెడ్డి, జడ్పీటీసీ లెక్కల లక్ష్మీకాంతమ్మ, సొసైటీ అధ్యక్షుడు చేజర్ల చలమారెడ్డి, చంద్రకామేశ్వరరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ వాసిపల్లి వెంకటేశ్వరరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising