ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెంగాళమ్మకు 108 క్షీర కలశాలతో అభిషేకం

ABN, First Publish Date - 2021-02-28T03:48:37+05:30

సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లికి 108 కలశాలలోని క్షీరం తో అభిషేకం చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 27 : సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లికి 108 కలశాలలోని క్షీరం తో అభిషేకం చేశారు. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఈ 108 క్షీర కలశాలను గ్రామంలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అమ్మణ్ణిని అభిషేకించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మహాచండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సూళ్లూరుపేటకు చెందిన చెరకుపల్లి రామకుమార్‌ - శ్రీలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ చైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఽపాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్‌, ముంగర అమరావతి, పరిచూరి శారద, తాటిపర్తి వాణి, పొన్నా నాగమ్మ, కామిరెడ్డి రేవతి, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T03:48:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising