ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడ్స్‌ రైలు ఢీకొని మహిళ మృతి

ABN, First Publish Date - 2021-05-12T05:34:11+05:30

నగరంలోని ఎస్‌2 సమీపంలో చెన్నై వైపు వెళ్లే గూడ్స్‌ రైలు మంగళవారం పట్టాలు దాటుతున్న మహిళను ఢీ కోనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(క్రైం) : మే 11: నగరంలోని ఎస్‌2 సమీపంలో చెన్నై వైపు వెళ్లే గూడ్స్‌ రైలు మంగళవారం పట్టాలు దాటుతున్న మహిళను ఢీ కోనడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్‌ఐ జి. మాలకొండయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ మహిళ వివరాలు లభ్యం కాలేదు. మృతి చెందిన మహిళకు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉండొచ్చననీ, తెలుపు , పసుపు రంగు చీర, సిమెంట్‌ రంగు జాకెట్‌ ధరించి ఉందనీ ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి పోస్టుమార్టరం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు.

Updated Date - 2021-05-12T05:34:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising