ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాకు చేరుకున్న రైతుల మహాపాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-21T17:14:20+05:30

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర  నెల్లూరు జిల్లాకు చేరుకుంది. కావలి మండలం, రాజువారి చింతల పాలెంలో రాత్రి బసచేశారు. అర్దరాత్రి సమయంలో భారీ వర్షంతో టెంట్లు కూలిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం రాజువారి చింతల పాలెం, చలంచర్ల మీదుగా కావలి వరకు మహాపాదయాత్ర సాగనుంది. రైతులకు మద్దతిచ్చేందుకు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి బీజేపీ శ్రేణులు తరలివస్తున్నారు. చలంచర్లలో సుజనాచౌదరి, పురందీశ్వరి తదితరులు రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. కాగా బయట ప్రాంతాల నుంచి ఎవరూ రాకూడదంటూ ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-21T17:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising